మంగళవారం గచ్చిబౌలి వచ్చిన సందర్భంగా హకీ తెలంగాణ హకీ తరుపున రూ 20 వేల రూపాయలప్రోత్సాహకం అందచేయడం జరిగింది. దేశానికి ఓక క్రీడాకారిణి అందచేసిన జ్యోతి రెడ్డి తల్లితండ్రులను శేష వస్రం చే సన్మానించడం జరిగింది.

What is your opinion?