హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ పేర్కొన్నారు. హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం తారానగర్ లోని సన్ షైన్ స్కూల్ లో విద్యార్థులతో పాటు పాఠశాల సిబ్బందికి మట్టి వినాయక ప్రతిమలను పంపీణీ చేశారు.

What is your opinion?