మాదాపూర్ ప్రాంతంలో సెక్యూరిటి గార్డుగా విధులు నిర్వహిస్తున్న చారి కుటుంబ సభ్యులు ఆనారోగ్యంకు గురికావడంతో వారి యెక్క వైద్య సేవల్లో బాగంగా హోప్ ఫౌండేషన్ ద్వారా రూ 10 వేల రుపాయలను అందచేయడం జరిగింది.

What is your opinion?