కరోనా నేపద్యంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కూరగాయల వ్యాపారి ఓం ప్రకాష్ ప్రభుత్వ విప్ గాంధీ గారి చేతులమీదుగా హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 5 వేల రూపాయల నగదును అందచేయడం జరిగింది.

What is your opinion?