చార్ ధామ్ యాత్ర పూర్తి చేసుకొని వచ్చిన హైద్రాబాద్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆద్యక్షుడు యం.బి. కృష్ణ యాదవ్ ను మల్లెపల్లి ఐటిఐ కార్యాలయంలో మార్యద పూర్వకంగా కలవడం జరిగింది.

What is your opinion?