మియాపూర్ కి చెందిన శ్రీనివాస్ భార్య మంగదేవి ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం హోప్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ విప్ ఆరేకపూడీ గాంధీ చేతుల మీదుగా రూ. 10 వేల రుపాయలను బాదిత కుటుంబానికి ఆందచేయడం జరిగింది.

What is your opinion?