మంగళవారం మియాపూర్, గచ్చిబౌలి, హుడా కాలనీ, అశోక్ నగర్, దుబే కాలనీ, చందానగర్, తారానగర్ తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొనడం జరిగింది.

What is your opinion?