హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణి. వరద నీటి లో పుస్తకాలు తడిచిపోవడంతో పదవ తరగతి, ఇంటర్ కు చెందిన ( 6 గురు ) విద్యార్థులకు విప్, ఎమ్మెల్యే గాంధీ చేతుల మీద గా అందచేయడం జరిగింది.

What is your opinion?