మెదక్ జిల్లా అల్లాదుర్గ్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో 20,21,22 తేదిల్లో నిర్వహించే పూజలతో పాటు ద్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంకు ఆహ్వానించడం జరిగింది.

What is your opinion?