ప్రతి అమావాస్యను పురస్కరించుకొని తుల్జాభవాని దేవాలయం వద్ద హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు చేపట్టిన భోజన పంపిణీ కార్యక్రమం.

What is your opinion?