హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తారానగర్ తూల్జాభవాని అమ్మవారి ఆలయంలో గోడ గడియారంతో పాటు పూజారులకు, సిబ్బందికి గొడుగులు, మాస్కులను అందచేయడం జరిగింది.

What is your opinion?