హోప్ ఫౌండేషన్ చేతుల మీదుగా ఒంగోలు ప్రాంతానికి చెందిన మేస్త్రీ కుటుంబానికి నిత్యావసరాల వస్తువులతో పాటు మాస్కులను అందచేయటం జరిగింది.

What is your opinion?