పిజెఅర్ స్టేడియంలో నిర్వహించిన నాగార్జున గ్రామర్ స్కూల్ క్రీడ దినోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఏమ్మేల్యే అరేకపూడీ గాంధీతో కలిసి పాల్గొనడం జరిగింది.

What is your opinion?