హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో దూబే కాలనీ, వేంకటేశ్వర కాలనీ తదితర ప్రాంతాలలో 100 కుటుంబాలకు బియ్యంతో పాటు కోడిగుడ్లను, మాస్కులను అందచేయటం జరిగింది.

What is your opinion?