హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజున తారనగర్ (శేరిలింగంపల్లి) తుల్జాభవని దేవాలయం వద్ద అన్న ప్రసాద భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

What is your opinion?