![](http://www.hopefoundationweareone.com/wp-content/uploads/2023/12/Puste-Mettalu_16.11.2023-923x410.jpg)
హోప్ ఫౌండేషన్ ద్వారా శేరిలింగంపల్లి నియోజకవర్గం పాపిరెడ్డి కాలనీకి చెందిన మనోహర్ చారి కుమార్తె వివాహంకు పుస్తె మెట్టలను అందచేయడం జరిగింది. హోప్ ఫౌండేషన్ ద్వారా గత 8 సంవత్సారాలుగా ఏన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం మాకు ఏంతో అనందం కలగచేసింది.