రాష్ట్ర లింగాయత్ యూత్ అధ్యక్షుడు ఆలూరే ఈశ్వర్ ప్రసాద్ హోప్ ఫౌండేషన్ కార్యాలయంకు విచ్చేసిన సందర్భంగా స్వామి వారి శేష వస్త్రము ను అందచేయడం జరిగింది.

What is your opinion?