మహత్మ బసవేశ్వర 889 జయంతిని పురస్కరించుకొని చందానగర్ హుడాకాలనీలో నిర్వహించిన వేడుకల్లో మహిళలకు చీరలను అందచేయడం జరిగింది.

What is your opinion?