లింగంపల్లి ప్రాంతానికి చెందిన అజ్జు అనే వ్యక్తి గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్య సేవల్లో భాగంగా ఆసుపత్రుల ఖర్చుల నిమిత్తం హోప్ ఫౌండేషన్ చైర్మైన్ కొండ విజయ్ కుమార్ ఫౌండేషన్ కార్యాలయంలో 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేసారు.

What is your opinion?