హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం చందానగర్ గాంధీ విగ్రహం ప్రాంతం మరియు మంజీరా రోడ్డులో 500 మాస్కులతో పాటు బిస్కెట్ ప్యాకెట్లను పంపీణీ చేయడం జరిగింది.

What is your opinion?