హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి, చందానగర్ హుడా కాలనీ తదితర ప్రాంతాలలో పలువురికి బియ్యంతో పాటు మాస్కులను అందచేయటం జరిగింది.

What is your opinion?