నా యొక్క జన్మదినం పురస్కరించుకొని ( 12 సెప్టెంబర్ 2020 ) న చందానగర్ లో నిర్వహంచిన రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ విప్ , శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది.

What is your opinion?