మట్టి వినాయకుల పంపీణీ కార్యక్రమంలో భాగంగా మియాపూర్ త్రివేణి పాఠాశాల, గచ్చిబౌలి స్టేట్ బ్యాంక్ లర్నింగ్ సెంటర్, చందానగర్ నాగార్జున పాఠాశాల, నల్లగండ్ల ఢిఫెన్స్ కాలనీ, అబోడ్ అనందం అపార్ట్ మెంట్ లలో అందచేయడం జరిగింది.

What is your opinion?