మట్టి, ఆవుపేడతో తయారు చేసిన వినాయక ప్రతిమలను జోనల్ కమిషనర్ దాసరి హరిచందన ఐఏయస్ చేతుల మీదుగా ప్రభుత్వ పాఠాశాల విద్యార్థులకు అందచేయడం జరిగింది.

What is your opinion?