Hope Foundation ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం వద్ద జోనల్ కమిషనర్ దాసరి హరిచందన ఐఏఎస్ , ఉప కమిషనర్ వెంకన్న చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు గొడుగులను అందచేయడం జరిగింది.

What is your opinion?