లయన్స్ క్లభ్ అఫ్ శేరిలింగంపల్లి మిత్రా అధ్యక్షుడు కొండ విజయ్ అద్వర్యంలో చందానగర్ సరస్వతీ విద్యామందిర్ పాఠశాల విద్యార్థులకు అల్ ఇన్ వన్, ఏగ్జామ్ ప్యాడ్ లను అందచేయడం జరిగింది.

What is your opinion?