జహీరాబాద్ కు చెందిన సురేశ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి భెల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు . సురేశ్ దంపతులకు నాగసహస్ర (3) గత సంవత్సారాల కాలం నుండి జెనిటిక్ ( వెన్నుపూస ) ఏదుగుదల సమస్య తో బాదపడుతుంది. చికిత్స నిమిత్తం రూ 2,50,000 ( రెండు లక్షల యాభై వేలు ) అవుతుందని వైద్యులు తెలపడంతో చిన్నారి నాగసహస్ర చికిత్స కోసం హోప్ ఫౌండేషన్ చైర్మెన్ రూ 30,000 శనివారం హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో ఆందచేశారు.

What is your opinion?