హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందానగర్ లో ఏర్పాటు చేసిన చలివేంద్రం ను విప్ అరేకపూడి గాంధీ, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి లు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.

What is your opinion?